Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోస్టల్ జాబ్లకు నోటిఫికేషన్ రిలీజ్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో 1,899 పోస్టులను భర్తీ చేయనున్నామని ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో 1,899 పోస్టులను భర్తీ చేయనున్నామని ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 496 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు పదోతరగతి పాస్ అయితే చాలు. కానిస్టేబుల్ జాబ్ మీ సొంతం. 50వేలకు పైగా కానిస్టేబుల్ నియామకాలకు ఎస్ఎస్సీ రెడీ అవుతోంది. నవంబర్ 24న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెలాఖరులోపు గ్రూప్- 1లో 100, గ్రూప్ 2లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
దేశీయ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు నెలల్లో దాదాపు 52 వేల ఐటీ ఉద్యోగాలు పోయాయంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ మందగమనం లాంటివి దేశీయ ఐటీ కంపెనీలపై ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోందని నిపుణులు చెబుతున్నారు.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేక పోస్టుల కోసం బంపర్ రిక్రూట్మెంట్ను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలోని 84 పోస్టులను భర్తీ చేస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి 30 నవంబర్ 2023 వరకు చివరి తేదీ.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) కి సంబంధించి 27 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) కి సంబంధించి 10 పోస్టులు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) కి సంబంధించి మొత్తం 19 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్నో ఏళ్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. ఇంటెలిజెన్స్ బ్యూరో మోటార్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 14 అక్టోబర్ 2023 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 13. ఈ రిక్రూట్మెంట్లో 677 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ను తనిఖీ చేయవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులుwww.mha.gov.inమీరు సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని తగ్గించేశాయి. అయితే రాబోయే ఆరునెలల్లో కూడా ఐటీ ఉద్యోగం వెతుక్కునే వారికి మరింత గడ్డుకాలం ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చాలావరకు పలు ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వెళ్లకపోవడం ఆందోళన కలిగిస్తోంది.