Jeevan Reddy : అసలైన కార్యకర్తలకు టికెట్లు దక్కలేదు..మాజీమంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగిత్యాల జిల్లాలో మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్లు దక్కలేదని, వలసవాదులకే సీట్లు దక్కాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ రోజు ఆయన జగిత్యాల లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విలేకరులతో మాట్లాడారు.
/rtv/media/media_files/2025/04/08/HtpKExaE8u5qX6QbNIKs.jpg)
/rtv/media/media_files/2026/01/21/jeevan-reddy-2026-01-21-21-51-19.jpg)