క్రైంపిడుగుపాటుకు ముగ్గురు మృతి.. ఎక్కడంటే.! పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. భారీ వర్షానికి కూలీలు చెట్ల కిందకు వెళ్లడంతో చెట్లపై పిడుగు పడింది. దీంతో కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. By Karthik 05 Sep 2023 19:04 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn