Janhvi Kapoor: తిరుమలలో జాన్వీ కపూర్.. ఆమె వెంట ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా!
జాన్వీ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చింది. అయితే ఈసారి జాన్వీ వెంట మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ కూడా ఉన్నాడు. దీంతో వీరిద్దరి ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.