Pahalgam Attack: భయం గుప్పిల్లో కశ్మీర్ పర్యాటకులు.. 6గంటల్లో ఎన్నివేల మంది వెళ్లిపోయారంటే!
పహల్గాం ఘటన పర్యాటకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. టూరిస్టులు ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని వదిలి పరుగులు తీస్తున్నారు. గడిచిన 6గంటల్లో దాదాపు 4వేల మంది తిరుగు పయణమయ్యారు. ప్రత్యేక విమానాలతోపాటు అన్నిఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
/rtv/media/media_files/2024/10/29/ap2vUTLqKBDBCwSMIl86.jpg)
/rtv/media/media_files/2025/04/23/2Z3ed3Ju2B3kZyQM9CKA.jpg)
/rtv/media/media_files/2025/04/23/0xFQBnJEDqD6BRerWyI6.jpg)