Medchal: వాళ్లంతా ఆయన మోచేతి నీళ్లు తాగి పైకొచ్చారు.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ నాయకులకు పాలన అనుభవం లేక తెలంగాణ రాష్ట్రం ఆగమాగం అవుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీలో ఒకరు చంద్రబాబు తొత్తుగా ఉంటే మరికొందరు రాజశేఖర్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతూ పైకొచ్చిన వాళ్లే ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు.