MLA Anirudh : అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతా..జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
కాలుష్యం నీటిని బయటకు వదిలితే పోలేపల్లి సెజ్లోని అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానంటూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానని ఆయన హెచ్చరించారు.