దండకారణ్యంలో విషాదం.. ఇద్దరు జవాన్లు మృతి
దండకారణ్యంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లాలో నక్సలైట్లు ఏర్పాటు చేసిన బాంబు దాడిలో ఇద్దరు ఇండియన్ టిబేటియన్ బార్డర్ పోలీస్ (ITBP) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
దండకారణ్యంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లాలో నక్సలైట్లు ఏర్పాటు చేసిన బాంబు దాడిలో ఇద్దరు ఇండియన్ టిబేటియన్ బార్డర్ పోలీస్ (ITBP) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
నిరుద్యోగులకు అలర్ట్. SSC GD కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నేటితో ( 31 డిసెంబర్) ముగియనుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా, CISF, SSB, BSF, ITBP, GD పోస్టులు భర్తీ చేయనున్నారు. ssc.nic.in పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు.