BIG BREAKING: 100 మందికి పైగా మృతి!
తూర్పు గాజాలోని దారాజ్ జిల్లాలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ రోజు తెల్లవారుజామున జరిపిన దాడుల్లో 100 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా .
/rtv/media/media_files/2025/09/10/khatar-2025-09-10-07-09-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/ghaza.jpg)