ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.
ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. 6.25శాతానికి ఉన్న రెపో రేటు 6 శాతానికి తగ్గింంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.
50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2020 తరువాత తొలిసారిగా వడ్డీరేట్లు తగ్గాయి.5.25- 5.50 శాతంతో 22 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు తాజాగా 4.75-5.0 శాతానికి చేరాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ బల్క్ ఎఫ్డీపై వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు బ్యాంక్ ఈ మొత్తంలో బల్క్ ఎఫ్డీపై సాధారణ , సీనియర్ పెట్టుబడిదారులకు 7.40 శాతం రాబడిని ఇస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 8, 2024 నుండి అమలులోకి వచ్చాయి.
ఈ సంవత్సరం పది రోజులలోపే వరుసగా రెండోసారి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. 300 రోజుల FDపై వడ్డీని 0.80% అంటే 6.25% నుంచి 7.05%కి పెంచింది. ఈ వడ్డీ రేట్ల పెంపుదల జనవరి 8 నుంచి అమలులోకి వచ్చింది.
చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. జనవరి-మార్చి 2024 త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లు పెంచింది. అయితే, పీపీఎఫ్ వడ్డీ రేట్లు యధాతథంగా ఉంచింది.