ఇకనుంచి భిక్షాటన చేసేవారికి డబ్బులిస్తే జైలుకే !
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జిల్లా అధికారులు భిక్షాటనను నిషేధించారు. యాచకులకు ఎవరైనా డబ్బులిస్తే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జిల్లా అధికారులు భిక్షాటనను నిషేధించారు. యాచకులకు ఎవరైనా డబ్బులిస్తే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
గత 70ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేసిందేమీ లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాని నరేంద్రమోదీ పేదలకు సంక్షేమ పథకాలతో వారికి మెస్సయ్యగా అనిపించుకుంటున్నారన్నారు. 70 ఏళ్ల పాటు ఆర్టికల్ 370ని కాంగ్రెస్ తన బిడ్డలా తన ఒడిలో పెట్టుకుందని, అయితే ప్రధాని మోదీ దానిని తొలగించి కాశ్మీర్ను భారత్లో విలీనం చేశారని అమిత్ షా అన్నారు.