Rahul Gandhi: 'నిజమైన భారతీయులు అలా మాట్లాడరు'.. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఫైర్
విపక్ష నేత రాహుల్ గాంధీ గతంలో చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఆక్రమణ జరిగింది మీకెలా తెలుసని సుప్రీం ధర్మాసనం ఆయన్ని ప్రశ్నించింది.
/rtv/media/media_files/2025/10/24/china-builds-new-air-defence-site-2025-10-24-19-22-11.jpg)
/rtv/media/media_files/2025/08/04/supreme-court-2025-08-04-13-45-43.jpg)