election commissioner impeachment: కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్పై విపక్షాల వేటు!!
ఎన్నికల సంఘం చీఫ్ పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్ష కూటమి సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో 'ఓట్ల చోరీ' జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి లోక్సభ, రాజ్యసభల్లో మూడింట 2 వంతుల మెజారిటీ అవసరం.