IND-W vs AUS-W: పింక్ జెర్సీలో టీం ఇండియా.. ప్రశంసిస్తున్న ఫ్యాన్స్ - అసలు కారణం ఇదే..!
భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో గులాబీ రంగు జెర్సీలు ధరించింది. రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అని BCCI పేర్కొంది. దీనికి సంబంధించిన పోస్ట్ను సోషల్ మీడియాలో సేర్ చేసింది.