AP News: రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ.. ఐఐటీ ప్రొఫెసర్లతో చంద్రబాబు సమీక్ష
ఏపీ రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై ఐఐటీ ప్రొఫెసర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, గుంతలు కూడా పూడ్చకపోవడంతో ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని అన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ.300 కోట్లు అవసరమని చెప్పారు.