Fake employees : సచివాలయంలో నకిలీ ఉద్యోగులు.. ఏం చేస్తున్నారంటే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయం నేడు నకిలీ ఉద్యోగులతో నిండిపోయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది.తెలంగాణ సచివాలయంలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఫేక్ ఐడెంటీ కార్డులతో ఉద్యోగులు కానీ వారు కూడా సచివాలయంలోకి ఎంట్రీ ఇస్తున్నారు..