Electrocution: రామంతపూర్ విద్యుత్ షాక్ ఘటనపై హెచ్ ఆర్ సీ సీరియస్..వారికి నోటీసులు
రామంతపూర్ లో సోమవారం తెల్లవారు జామున జరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో విద్యుత్ షాక్ కు గురై ఆరుగురు మృతి చెందిన ఘటనపై మానవ హక్కుల సంఘం (హెచ్ ఆర్ సీ) సీరియస్ అయింది. సుమోటోగా కేసు స్వీకరించింది.
/rtv/media/media_files/2025/01/22/fFudwVwTuK7mXJNSBWu1.jpg)
/rtv/media/media_files/2025/08/18/ramantapur-current-shock-2025-08-18-20-33-29.jpg)