Andhra Pradesh: ఛత్తీస్ఘడ్ జర్నలిస్టులపై కేసును పున:పరిశీలించాలి–హోంమంత్రి అనిత
ఛత్తీస్ఘడ్ జర్నలిస్టులపై చింతూరు పోలీసులు నమోదు చేసిన కేసును పునఃపరిశీలించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు .దర్యాప్తుకు సంబంధించిన నివేదికను తనకు ఇవ్వాలని ఎస్పీని ఆమె కోరారు. సచివాలయంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నేతలతో సమావేశమైన సందర్భంగా హోంమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Vangalapudi-Anitha-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/CM-YS-Jagan-vs-Anitha-jpg.webp)