లాక్ డౌన్ పై జేపీ నడ్డా సంచలనం | JP Nadda Sensational Comments On Lockdown | RTV
ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన HMPV వైరస్ | People are more tensed in India about the latest China HMPV Virus Case Registered recently | Bengaluru | RTV
దేశంలో HMPV వైరస్ ఎంట్రీ ఇవ్వగానే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. మొత్తం 324 స్టాక్లు లోయర్ సర్క్యూట్ పరిమితులను తాకాయి. దేశంలో మొదటి కేసును గుర్తించిన వెంటనే బీఎస్ఈలో మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా రూ.9 లక్షల కోట్లకు పైగా తగ్గిపోయింది.
చైనాలో పుట్టిన హ్యుమన్ మెటాప్ న్యూమో వైరస్(HMPV) ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ సోకితే ఎగువ శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. HMPV సోకిన వారిలో ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చైనాలో ప్రస్తుతం విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వైరస్పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఒక్క కేసు కూడూ నమోదు కాలేదని పేర్కొంది. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందొద్దని తెలిపింది.
చైనాలో HMPV వైరస్ వల్ల ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తున్న వార్తలను ఆ దేశ విదేశాంగ శాఖ ఖండించింది.శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని చెప్పింది. విదేశీయులు చైనాలో పర్యటించడం సురక్షితమేనని పేర్కొంది.
HMPV వైరస్ పై భయాందోళన చెందవద్దని డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ వెల్లడించారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.