High alert శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్..హై అలర్ట్..
ఈ నెల 15న స్వాతంత్య్రదినోత్సవం జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న విమానశ్రయాలకు కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. విమాన శ్రయంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్స్క్వాడ్తో తనిఖీలు చేశారు.
/rtv/media/media_files/2025/01/22/yQeT6HkbNqAkCuWMMY5T.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/hyderabad-Alert-jpg.webp)