ప్రతి ఒక్కరినీ కాపాడలేమూ....సీఎం షాకింగ్ కామెంట్స్....!
హర్యానాలోని నుహ్లో చెలరేగిన హింసాకాండపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ప్రకటన వాదాస్పదమైంది. పోలీసులు అందరికీ రక్షణ కల్పించలేరని సీఎం ఖట్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభా 2.7 కోట్లు ఉంటే, ప్రభుత్వం దగ్గర 60 వేల మంది పోలీసులు మాత్రమే ఉన్నారన్నారు.