Warangal: రిమాండ్ లో ఉన్న మహిళా ఖైదీ అనుమానస్పద మృతి
నర్సంనగర్ ప్రాంతానికి చెందిన పెండ్యాల సుచరిత (36) 2025 ఆగస్టు 13న హనుమకొండ లోని సుబేదారి పోలీస్టేషన్ నుంచి ఓ కేసులో రిమాండ్ పై నర్సంపేట మహిళా సబ్ జైలుకు వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సుచరిత కడుపునొప్పి రావడవంతో అస్వస్థతకు గురైంది.
/rtv/media/media_files/2025/12/29/fotojet-40-2025-12-29-12-48-54.jpg)
/rtv/media/media_files/2025/08/22/female-2025-08-22-07-19-09.jpg)
/rtv/media/media_files/2025/07/16/police-station-mulkanoor-2025-07-16-15-43-45.jpg)