Gummanur Jayaram: ఆ నియోజకవర్గం నుండే గుమ్మనూరు జయరాం పోటీ..!
మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు, మద్ధతుదారులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆలూరు నియోజకర్గానికి చెందిన దాదాపు 100 మంది ముఖ్యనాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుంతకల్ నియోజకవర్గంను గుమ్మనూరు జయరాంకు కేటాయించినట్లు తెలుస్తోంది.