Godavari River : గోదావరిలో పెరుగుతున్న వరద.. మొదలైన పులస సందడి
భారీ వర్షాలతో గోదావరిలో వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో గోదావరికి ఎర్రనీరు చేరుతోంది. పులస చేప కోసం మత్స్యకారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఒక్క పులస పడితే పండగే అంటున్నారు. వీటి ధరలు వేలల్లో పలుకుతాయని చెబుతున్నారు.