India - Italy: విద్యార్థులకు వరం.. భారత్, ఇటలీ మధ్య 'మెలోడీ' లాంటి ఒప్పందం..!
భారత్-ఇటలీ మధ్య మైగ్రేషన్-మొబిలిటీ ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రెండు దేశాల మధ్య చదువుల కోసం వెళ్లే విద్యార్థుల కదలికను సులభతరం చేస్తుంది. మన విద్యార్థులు ఇటలీలో విద్యాభ్యాసం తర్వాత 12 నెలలు పాటు అదనంగా ఉండొచ్చు.