Kidney Stones: కాఫీ, మాంసం తీసుకుంటే కిడ్నీలో రాళ్లు అధికం అవుతాయా?
నేటి కాలంలో సరైన జీవనశైలి లేకపోవడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్న రోగులు సోయాబీన్స్, సపోటా, ఎండు గింజలు, మినప్పప్పు, ముడి బియ్యం, వంకాయ, టమోటా, ఉప్పు, జంక్ ఫుడ్, నూనెను పదార్థాలు ఎక్కువగా తినకూడదని నిపుణులు చెడుతున్నారు.