Meals: ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థులకు అస్వస్థత..
నారాయణపేట్ జిల్లా మగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థకు గురవ్వడం కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థకు గురయ్యారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.