Breaking : విశాఖ తీరంలో ఘోర ప్రమాదం.. 9 మంది మత్య్స కారులు...
విశాఖ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లిన కాసేపటికే.. అందులోని సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బోటులో తీవ్రంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది మత్స్యకారులకు తీవ్ర గాయాలు అయ్యాయి