కర్నూలు పువ్వులు..కడియపులంక కాలువలో పారబోత..!
వరలక్ష్మీ వ్రతం సందర్బంగా పూల ధరలు ఒక్క సారిగా పెరిగి పోయాయి. బుధ, గురు వారాల్లో పూలకు మంచి గిరాకీ రావడంతో వ్యాపారులకు కాసుల వర్షం కురిసింది. రైతులకు కూడా అంతో ఇంతో గిట్టుబాటు అయింది. కానీ ఇప్పుడు పండుగ ముగిసింది. పూల వైపు చూసే వాళ్లే కరువయ్యారు. దీంతో పూలు అమ్ముడు పోక రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
By G Ramu 26 Aug 2023
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి