చేసేవి బూతులు.. చెప్పేవి శ్రీరంగనీతులు | Victim Preethi Sensational Comments On Lavanya | RTV
ఈజిప్టు రాజధాని సమీపంలోని నైలు నదిలో పడవ మునిగిపోవడంతో అందులో ఉన్న 15 మందిలో 10 మంది మరణించారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలతో బయటపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు మానవశక్తి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.