Farmers Protest: మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ కూడా చర్చించాల్సిందే- రైతు సంఘాలు డిమాండ్
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. కేంద్రం తరఫున ముగ్గురు మంత్రుల కమిటీ రైతులతో చర్చలు జరపనుంది. అయితే ఈ సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ చర్చలు జరపాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.