Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య
పంట నష్టపోవడంతో ఓ రైతుల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. మూగ, చెవుడు అయిన భద్రు నాలుగెకరాలు కౌలుకి తీసుకుని పత్తి, మిరప సాగుకి రూ.18 లక్షలు అయ్యింది. పంట నష్టపోవడంతో అప్పులు తీర్చలేక ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.