AP: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చూసుకోండి!
ఏపీ ఈఏపీసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేశాయి. అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
ఏపీ ఈఏపీసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేశాయి. అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
పాలిటెక్నిక్ డిప్లోమా పూర్తి చేసి.. ఏడాది పాటు ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నవారికి.. ఓవైపు జాబ్ చేస్తూనే బీటెక్ చదివే అవకాశం వచ్చేసింది. వారాంతంలో రెండురోజులు సాయంత్రం పూట తరగతులకు హాజరై బీటెక్ కోర్సు పూర్తి చేయొచ్చు.
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. పోస్ట్ గ్రాడ్యూయేట్ ((ఎంఈ, ఎంటెక్) కోసం నిర్వహించే 6 ఎంట్రెన్స్ ఎగ్జామ్ రద్దు చేసేందుకు విద్యామండలి కసరత్తులు చేస్తోంది. 2024-25లో ప్రవేశ పరీక్ష పెట్టకుండానే విద్యార్థులకు పీజీలో ప్రవేశాలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పాలిటెక్నిక్ (డిప్లొమా) పూర్తి చేశాక ఉద్యోగాలు చేసుకునే వారికి ఇంజినీరింగ్ చేసేందుకు AICTE రాష్ట్రంలో 12 ఇంజినీరింగ్ కళాశాలలకు ఇటీవలే పర్మిషన్ ఇచ్చింది. ఈ విద్యాసంవత్సరంలో ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలు పొందేందుకు నవంబర్ 30 వరకు అవకాశం ఉంది.
జేఈఈ మెయిన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 30 రాత్రి 9 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. సెషన్ 1 పరీక్షలు జనవరిలో, సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్లో జరగనున్నాయి.