Lok Sabha Elections:1954 ఎన్నికల్లో 10.5 కోట్ల ఖర్చు,72 ఏళ్ల తర్వాత ఆ లెక్క ఎంత?
దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఈ ఎన్నికల్లో రూ. 10.5 కోట్లు ఖర్చు చేశారు . ఆ తర్వాత గణనీయంగా పెరిగిన లెక్కల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఈ ఎన్నికల్లో రూ. 10.5 కోట్లు ఖర్చు చేశారు . ఆ తర్వాత గణనీయంగా పెరిగిన లెక్కల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం జరిగిన రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ మరోసారి రికార్డు విజయం సాధించారు.మూడు రోజుల ఓటింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపులో, మొత్తం పోలైన ఓట్లలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 87.97 ఓట్లను పొందారు.
వైసీపీ ఎన్నికల అభ్యర్ధులను ప్రకటించింది. ఇడుపుల పాయలో పార్టీ అభ్యర్ధులను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు వైసీపీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. పూర్తి లిస్ట్ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన ఇడుపులపాయలో వైఎస్సాఆర్ ఘాట్ ని సందర్శించి నివాళులు ఆర్పించిన తరువాత ఆయన అక్కడ నుంచే వైసీపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు.
లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ లేఖను రాశారు. ఆ లేఖలో మోదీ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో సాధించిన విజయాలు గురించి, అమలు చేసిన నిర్ణయాల గురించి ప్రజలు అందుకుంటున్న పథకాల గురించి ప్రస్తావించారు.
సుప్రీంకోర్టు మొట్టికాయల తర్వాత రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అసలు ఈ బాండ్స్ ఏమిటి? అభ్యంతరాలు ఎందుకు వచ్చాయి? పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
జనసేన , టీడీపీ పొత్తులో భాగంగా పార్టీకి 21 సీట్లు ఇవ్వగా.. అందులో జనసేన ఇప్పటికే 6 గురు అభ్యర్థుల నియోజకవర్గాలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో 9 మందికి జనసేన అధినేత పవన్ నియామక పత్రాలు అందించారు.
పార్లమెంటులో ఆమోదం పొందిన ఐదేళ్ళకు పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల ముందు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది కేంద్రం. CAA ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి హింసించబడిన వలసదారులకు ఫాస్ట్ ట్రాక్ పౌరసత్వాన్ని అందిస్తుంది
రెండోసారి అధికారం సాధించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ టార్గెట్ గా కసరత్తులు చేస్తోంది. ఉత్తరాంధ్రలో పట్టుసాధిస్తే మెజారిటీ వచ్చినట్టేనని భావిస్తోంది. ఈ క్రమంలో జగన్ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం కానున్నారు.