Eatala Rajender: మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్ళగలం.. ఈటల మాస్ వార్నింగ్!
తమతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఈటల రాజేందర్. తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదని అన్నారు. ఈటల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి.