Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?
నేపాల్లో మరోసారి భూకంపం సంభవించింది. ఈ సారి రిక్టర్ స్కేల్పై 5.0 తీవ్రతగా నమోదైంది. శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు తలెత్తడంతో ప్రజల పరుగులు తీశారు. మరోవైపు ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్లలో కూడా ఇవి తాకినట్లు సమాచారం.