Telangana: దుర్గం చెరువు ఎఫ్టీఎల్పై హైకోర్టులో విచారణ వాయిదా
హైదరాబాద్లోని చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతం రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో 65 ఎకరాలుగా మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణ హైకోర్టులో దీనిపై చేపట్టిన విచారణ సోమవారానికి వాయిదా పడింది.
/rtv/media/media_files/2025/01/05/abxA08gvgsqsLVNBjUYD.jpg)
/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/hyd-1-jpg.webp)