Cricket: సరికొత్తగా దులీప్ ట్రోఫీ..ఫార్మాట్ను మార్చిన బీసీసీఐ
దులీప్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ను రెండు రోజుల క్రితమే ప్రకటించింది బీసీసీఐ. సెప్టెంబర్ 5 నుంచి ఈ టోర్నీ మొదలవనుంది. ఈసారి దులీప్ ట్రోఫీ ఎప్పటిలా జోనల్ విధానంలో కాకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్లో నిర్వహించనున్నారు.
/rtv/media/media_files/2025/08/13/shubman-gill-2025-08-13-16-38-29.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-28-3.jpg)