Manu Bhaker: ఒలింపిక్స్ విజేత మను భాకర్కు రాజకీయ ప్రముఖుల అభినందనలు
పారిస్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించడంతో రాజకీయ ప్రముఖులు ఆమెను ప్రశంసించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.