Dokka MVP : దురాశ దుఃఖానికి చేటు.. నేను టీడీపీ అధిష్టానానికి కట్టుబడి పనిచేస్తా!
వైసీపీతో తనకు బంధం పూర్తిగా తెగిపోయిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. టీడీపీ అధిష్ఠానం చంద్రబాబు, లోకేష్ ఎక్కడ పని చెయ్యమంటే అక్కడ చేస్తానని చెప్పారు. దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు జగన్ తో తన ప్రయాణం నిరాశపరిచిందన్నారు.