WHO WARNING : ఒంటరితనం 15 సిగరెట్లు తాగడంతో సమానం...!!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒంటరితనాన్ని తీవ్రమైన ప్రపంచ ప్రజారోగ్య సమస్యగా ప్రకటించింది. దాని మరణాల ప్రభావం రోజుకు 15 సిగరెట్లు తాగడానికి సమానమని యుఎస్ సర్జన్ జనరల్ వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒంటరితనాన్ని తీవ్రమైన ప్రపంచ ప్రజారోగ్య సమస్యగా ప్రకటించింది. దాని మరణాల ప్రభావం రోజుకు 15 సిగరెట్లు తాగడానికి సమానమని యుఎస్ సర్జన్ జనరల్ వెల్లడించారు.
కలరా ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పుడు జింబాబ్వేను పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో కలరాతో వందకుపైగా మరణాలు సంభవించాయని ప్రభుత్వం తెలిపింది. మరో 905మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతమైందనుకున్న కలరా మళ్లీ విధ్వంసం సృష్టిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ కూడా ఆశ్చర్యపోయింది.
ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించితే...మానసికంగా కాకుండా శారీరకంగా కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీవితం మరింత సంతోషంగా ఉండాలంటే చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవాలి. దేని గురించి అతిగా ఆలోచించకండి. ఎందుకంటే దీనిల్ల మనశ్శాంతి పాడవ్వడమే కాదు...మానసికంగా, శారీరకంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. మీరు అతిగా ఆలోచిస్తున్నట్లయితే...జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిర్మితమై ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన నీరు అందించడం చాలా ముఖ్యం. నీరు తక్కువగా తాగినట్లయితే డీహైడ్రేష్ తోపాటు మరెన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. తక్కువ నీరు తాగడం వల్ల అధిక కొలెస్ట్రాల్, గుండెకు కూడా హాని కలుగుతుంది.
ఈ మధ్య కాలంలో పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్.. వేగంగా పెరిగుతోంది. ఎంతోమంది దీని బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ప్రోస్టేట్ క్యాన్సర్కు దాల్చిన చెక్క మీకు ఎలా ఉపయోగపడుతుంది? ICMR అధ్యయనంలో వెల్లడైన వాస్తవాలు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఉల్లిపాయలేని కూరను ఊహించలేము. ఉల్లిపాయలేని కూరలు దాదాపుగా ఉండవేమో. ఉల్లి రుచి మాత్రమే కాదు..ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందులోనూ పచ్చిఉల్లిపాయ తింటే ప్రమాదకరమైన ఎన్నో రోగాల ప్రమాదం తప్పుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
అల్జీమర్స్ అనేది ఒక రకమైన మతిమరుపు వ్యాధి.ఇది కాలక్రమేణ మనుషులపై దాని ప్రభావాన్ని చూపుతోంది.ప్రారంభ దశలో ఈ వ్యాధిని మనం పూర్తిగా గుర్తించలేం.ఇది సోకిన వ్యక్తి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యంపై దాని ప్రభావాన్ని చూపి నెమ్మదిగా జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.ఇటీవల చైనా పరిశోధకులు ప్రపంచంలోని అతి పిన్న వయస్కుడైన 19 ఏళ్ల అల్జీమర్స్ రోగిని గుర్తించారు.