Waynad: అరేబియా సముద్రం వేడెక్కింది..అందుకే వయనాడ్లో విలయం
వయనాడ్లో జరిగిన బీభత్సం అందరినీ భయపెడుతోంది. భారతదేశానికి ఏమైంది అనే అనుమానాలు రేకెత్తిస్తోంది. వాతావరణశాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా ఈ భారీ విలయానికి ఆశ్చర్యపోతున్నారు. అరేబియా సముద్రం విపరీతంగా వేడెక్కడమే ఈ విలయానికి కారణం అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/11/09/tornado-in-brazil-2025-11-09-10-37-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-29-8.jpg)