Breaking News: శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ మృతి!
ప్రధాని మంత్రి మోదీ భద్రతా విధులు నిర్వహించేందుకు తిరుమలకు వచ్చిన డీఎస్పీ గుండెపోటుతో కన్నుమూశారు. విజయవాడ పోరంకి కి చెందిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ (59) నడక మార్గంలో వెళ్తున్న ఆయన 1805 మెట్టు వద్ద కన్నుమూశారు.