Dharmasthala : ధర్మస్థలలో హైటెన్షన్ .. జర్నలిస్టులపై దాడి.. అసలు ఏం జరుగుతోంది?
ధర్మస్థలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మీడియాపై వీరేంద్ర హెగ్డే అనుచరుల దాడి చేయడంతో నలుగురు జర్నలిస్టులకు గాయాలు, కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ధర్మస్థల హత్యల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.