Republic Day 2024: గణతంత్ర దినోత్సవం.. 14 వేల మంది పోలీసులు మోహరింపు
రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్న వేళ.. ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించే కర్తవ్యపథ్ పరిసరాల్లో 14 వేల మంది పోలీసులు మోహరించారు. అయితే ఈ కార్యక్రమానికి దాదాపు 77 వేల మంది అతిథులు వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు చెప్పారు.