అత్తపై అత్యాచారం కేసు పెట్టిన కోడలు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే!
పంజాబ్ కు చెందిన ఓ మహిళా తన 61 ఏళ్ల అత్త, మరిదిపై అత్యాచారం కేసు పెట్టింది. పెద్ద కొడుకును వర్చ్ వల్ గా పెళ్లిచేసుకోగా అతను అమెరికాలోనే ఉంటున్నాడు. దీంతో మరిది లైంగిక దాడికి పాల్పడ్డాడని, దీనికి అత్త సహకరించిందని ఫిర్యాదు చేయగా ఈ కేసు సుప్రీంకోర్టుకు ఎక్కింది.