Opec Plus Countries: 22 దేశాలు.. 140 కోట్ల భారతీయులకు నిరాశను మిగిల్చాయి.. ఎలాగంటే..
ప్రపంచంలోని 22 దేశాలు కలిసి భారత్ లోని 140 కోట్ల మంది ప్రజల ఆశలను చంపేశాయి. ఆ దేశాలు క్రూడాయిల్ ఉత్పత్తి చేసే ఒపెక్ దేశాలు. ఈ దేశాలు ముడి చమురు సరఫరాను పెంచి.. ధరలు తగ్గడానికి కారణం అవుతాయని భావించారు. అయితే ఒపెక్ ప్లస్ దేశాలు తమ నిర్ణయాన్ని వాయిదా వేశాయి.