Cyber Fraud: నమ్మించి కొట్టేశారు కదరా.. రూ.8.15 కోట్లు స్వాహా చేసిన కేటుగాల్లు..!
హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన ఇంజినీరింగ్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ సైబర్ ఉచ్చులో పడ్డారు. షేర్లలో పెట్టుబడుల పేరిట సైబర్ నేరస్థులు ఏకంగా రూ.8.15 కోట్లు కాజేశారు. ఈ కేసు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ)లో నమోదైంది.
/rtv/media/media_files/2024/10/22/M1mbkTqA38ie6C4pjWPc.jpg)
/rtv/media/media_files/2024/10/27/O9uhGLkSG34T8NdiZp6S.jpg)
/rtv/media/media_files/2024/10/23/ipEYSa6Zq0mFhrY32YJV.jpg)