Stock Markets: స్టాక్ మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే.. లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలను చవి చూశాయి. 1414 పాయింట్లు వద్ద సెన్సెక్స్, 420 పాయింట్లు వద్ద నిఫ్టీ కోల్పోయింది. కేవలం ఈ ఒక్క రోజు రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, భారతీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.