Mumbai : అటల్ సేతుపై పగుళ్ళు.. విరుచుకుపడుతున్న కాంగ్రెస్
ముంబయ్లో అత్యంత ప్రతిస్టాత్కంగా నిర్మించిన అటల్ సేతు మీద పెద్దఎత్తున పగుళ్ళు ఏర్పడ్డాయి. ఇది ప్రారంభించి ఆరు నెలలు అయినా గడవక మందే పగుళ్ళు రావడంతో..దీని నిర్మాణ పనుల మీద కాంగ్రెస్ విరుచుకుపడుతోంది.